Monday 31 August 2020

ధర్మ సందేహాలు : లాంటి ఆహారం ద్వారా అనారోగ్యం ఆవహిస్తుంది?

 



ఆహారం జీర్ణం కాకముందే  మళ్ళి మళ్ళి ఆత్రంగా  తినటం ద్వార , విరుద్ద ఆహారాలు ఒకేసారి తినడం ద్వార, పుల్లటి పదార్థాలను మితానికి  మించి తినటం ద్వార ,  చలిమిడి తినటం ద్వార ,  శరీరానికి  పని  ఇవ్వకుండా  ఉండటం ద్వార ,  పగటి పూట నిద్ర పోవటం ద్వార,  పాలు, చేపలు ఏకకాలంలో ఆహారంగా తీసుకోవటం ద్వార . ఇటువంటి వాటిని తీసుకోవటం ద్వార విషక్రిములు  ఉదయించి  శరీరానికి  మనస్తాపాన్ని  కలుగజేస్తాయి .   తద్వారా  మంచానికే  పరిమితమవ్వాల్సి  వుంటుంది  .



సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :

like and share 

facebook page 

https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888

Printerest

https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/

Twitter 

https://twitter.com/VidhathaAstrolo

Instagram

https://www.instagram.com/sreevidhathapeetam/



జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371                    

No comments:

Post a Comment