Wednesday 28 June 2017

జపం

Image may contain: one or more people

ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. 
నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది.
గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . 
పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది.

అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-
వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము
రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు
నేలపై కూర్చునిచేస్తే - ధుఖము,

 కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,
గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.
జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి
వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము
వస్త్రాసనం మీద- ధన సమృద్ధి
పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.


ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.
కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించటము.

Monday 26 June 2017

పడకగదిలో పుస్తకాలు పెట్టుకోవచ్చా?


 


పడకగదిలో పుస్తకాలకంటూ అలమరాను కేటాయించాం. అయితే బెడ్ రూమ్‌లో పుస్తకాలు పెట్టుకోవడం మంచిది కాదని విన్నాం.. నిజమేనా...? కాదు. పుస్తకాలు పడకగదిలో ఉండటం ఫెంగ్ షుయ్ ప్రకారం చెడును కలిగించదు. నిద్రించేందుకు ముందు కొంతసేపు పుస్తకాలను చదవడం మంచిదే. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన పుస్తకాలు.. మహాత్ముల జీవిత గాథలను చదవొచ్చు. 




అయితే నిద్రించేందుకు ఉపక్రమించేందుకు ముందు పుస్తక అలమరాలను మూతపెట్టడం మంచిది. పుస్తకాలు పడకగదిలో మూతపెట్టే షెల్ఫ్‌ల్లో ఉండటం ద్వారా మంచి శక్తినిస్తుందని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. పుస్తకాల చదవడం ద్వారా మాములుగా మానసిక ప్రశాంతత లభిస్తుందని.. ఇంకా ఉన్నతమైన పుస్తకాలను నిద్రించేందుకు ముందు చదవడం ద్వారా మనలో పాజిటివ్ శక్తులు పెరుగుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

(26 - 3 జులై 2017) రాశిఫలం




మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం 
 ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. శనివారం నాడు అసందర్భ సంభాషణ, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ మాటలను అవతలివారు తీవ్రంగా పరిగణిస్తారు. రాజీమార్గంతోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. తలపెట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక విషయాలు, నచ్చిన వ్యక్తులుతో కాలక్షేపం చేయండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. వాహన చోదకులకు చికాకులు అధికం. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి. మృగ శిర 1, 2 పాదాలు 
మీ శ్రీ మతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. మీ సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారాలు, ప్రాజక్టులకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్ విషయాల్లో నిర్లక్ష్యం తగదు. ఆది, సోమ వారాల్లో వివాదాలకు దూరంగా ఉండాలి. గృహంలో ప్రశాంతత, వ్యవహారం జయం వంటి శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం నిలకడా ఉంటుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవటం ఉత్తమం, కోర్టు, స్థల వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల అన్ని విధాలా సహకరిస్తారు. షేర్ల విలువలు స్వల్పంగా పెరుగుతాయి. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. దుభారా ఖర్చులు అధికం రుణాలు, చేబదుళ్ళు తేలికగా లభిస్తాయి. 

మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
అవతలి వారి సంభాషణ మీ గురించే అన్న అనుమానంతో సతమతమవుతారు. వ్యాపారాల్లో ఒత్తిడి, ఆటుపోట్లు అధికం, భాగస్వామిక కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉపాత పరిచయాలు. ప్రముఖుల పలుకుబడితో ఒక సమస్యను అధిగమిస్తారు. మంగళ, బుధ వారాల్లో గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అధికారులతో మితసంభాషణ ప్రధానం. కొంత మంది తమ తప్పిదాలను మిమ్ములను బాధ్యలు చేసేందుకు యత్నిస్తారు. ఈ చికాకులు, ఇబ్బందులు తాత్కలికమే. మీ సమస్యలకు త్వరలోనే ఒక కొలిక్కి రాగలవు. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.  రాబోయే ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. తలపెట్టిన పనులుపై ఏ మాత్రం ఆసక్తి ఉండదు. 

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి. ఆశ్లేష 
ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ శ్రీ మతితో ముఖ్యమైన విషయాలు సంప్రదిస్తారు. ఆది, గురు వారాల్లో తల పెట్టిన పనుల్లో ఏకాగ్రత లోపం. మతి మరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఎటువంటి సమస్య ఎదురైనా మీ ధైర్యం చెక్కు చెదరదు. ఆపత్సమయంలో అయిన వారు అండగా నిలబడతారు. ముఖ్యమైన విషయాలు గుర్తుగా రాసుకోవడం ఉత్తమం. స్త్రీలకు ఆకస్మిక ధన లాభం, సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. అధికారులకు అదునపు బాధ్యతలు. స్థాన చలనం వంటి మార్పులున్నాయి. ధన వ్యయంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. మీ సంతానానికి పొరుగు రాష్ట్రంలో ఉద్యోగం, 

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
 అలవాటు లేని పనులుకు దూరంగా ఉండాలి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ ఊహాలు, అంచనాలు ఫలిస్తాయి. ఎదుటి వారికి మీ పై ఉన్న అనుమానాలు, అపోహలు తొలగి పోగలవు. రచయితలు, కళాకారులకు ప్రోత్సాహకరం, స్త్రీలకు అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రకటన పట్ల అవగాహన ముఖ్యం. తొందరపడి ఎవరికీ సొమ్ము చెల్లించవద్దు. కుటుంబ అవసరాలకు బాగా వ్యయం చేస్తారు. కొత్త కొత్త పథకాలు, ఆలోచనలతో ముందుకు సాగుతారు. మంగళ, శని వారాల్లో అవగాహాన లేని వ్యవహారాలు.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
స్త్రీలకు ఆకస్మిక ధనలాభం, వస్త్ర ప్రాప్తి వంటి శుభ ఫలితాలున్నాయి. గురు, శుక్ర వారాల్లో అనుకోని ఖర్చులు ఇబ్బందులెదుర్కొంటారు. సన్నిహితుల నుంచి ప్రతికూల సమాధానమే వస్తుంది, తాకట్టుతో రుణాలు స్వీకరిస్తారు. గృహ మార్పు కోసం యత్నాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఎదిటి వారిపై అకారణంగా విసుక్కుంటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు క్లయింట్‌లతో చికాకులు అధికం. కష్ట సమయంలో మీ శ్రీమతి ఓదార్పు లభిస్తుంది. మీ సంతానం ఉద్యోగం, పై చదువుల యత్నంలో సఫలీకృతులవుతారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

తుల : చిత్త 3, 4 పాదాలు స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
 ఒక సంఘటన మీలో మంచి మార్పు తెస్తుంది. దంపతుల మధ్య బంధుమిత్రుల ప్రస్తావన వస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. శనివారం నాడు పనులు వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం మంచిది. స్త్రీల ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. గత అనుభవంతో తప్పిదాలు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు అనుకూలం, వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్‌కు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం ఆశించినంతగా ఉండదు. వాహన మరమ్మత్తులు చికాకుపరుస్తాయి. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. అయిన వారికి ముఖ్య సమాచారం అందిస్తారు.

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ప్రముఖులతో పరిచాయాలేర్పడతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏ విషయాన్ని తెగే వరకూ లాగటం మంచిది కాదు. మీ శ్రీమతి, సలహా పాటించడం ఉత్తమం. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలు సామాన్యం. రిటైర్డు ఉద్యోగస్తులు, బదిలీ పై వెళ్ళే అధికారులుకు సాదర వీడ్కోలు లభిస్తాయి. పత్రికా సిబ్బందికి చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మీయుల కోసం మీ ప్రయాణం వాయిదా వేసుకుంటారు. సభలు సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆకస్మికంగా పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. మీ అవసరాలకు ధనం ముందుగానే సర్దుబాటు చేసుకోవటం ఉత్తమం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 

ధనస్సు : మూల, పూర్వషాడ 1వ పాదం 
 భాగస్వామిక ఒప్పందాలు, నూతన పెట్టుబడుల గురించి ఒక అవగాహనకు వస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. మీ యత్నాలకు అవకాశాలు కలసి వస్తాయి. ఆప్తుల కోసం బాగా వ్యయం చేస్తారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. దాంపత్య సుఖం, మానసిక ప్రశాంతత పొందుతారు. పారిశ్రామికవేత్తలు, ఇసుక కాంట్రాక్టర్లకు అభ్యంతరాలెదురవుతాయి. ఫోరం తీర్పలు మీకే అనుకూలం. సభ్యత్వాలు, పదవుల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనుల విషయంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది. షేర్ల విలువలు నిలకడగా ఉంటాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు కొత్త సహ విద్యార్ధులతో సాన్నిత్యం నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
 దూర ప్రాంతం నుంచి మీ సంతానం రాక సంతోషం. ఆందోళన కలిగిస్తాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకం. ఖర్చులు అంతగా లేకున్నా మితంగా వ్యయం చేయాలి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. స్త్రీలకు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ద అవసరం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాల్లో ఆటు పోట్లు, పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. క్రయ విక్రయాలు సామాన్యం. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మిమ్ములను పొగిడే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలి. మీ పనులు, కార్యక్రమాల్లో మార్పులుంటాయి. ఆది, సోమ వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు 
 మంగళ, బుధ వారాల్లో చేపట్టిన పనుల్లో ఒత్తిడి. ఆటంకాలు ఎదుర్కొంటారు. అయిన వారితోనైనా వ్యవహారంలో మోహమ్మాటం వద్దు. ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, సంతకాల వ్యవహారాల్లో మెలకువ వహించండి. రాబోయే ఖర్చులకు తగినట్టుగా ఆదాయం సమకూర్చుంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పరిచయస్తుల సహాయ సహాకారాలు లభిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత, సంయనం ప్రదానం. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు, బలపడతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. వాహనం జాగ్రత్తగా నడపండి. నూతన వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణ దిశగా మీ ఆలోచనలుంటాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆస్తి పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది.

మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. అన్యులకు మీ బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు. గురు, శుక్ర వారాల్లో మీకందిన కరెన్సీ నోట్లను పరిశీలించుకోవడం ఉత్తమం, వ్యాపారాల్లో నష్టాలు తొలగి కొద్ది పాటి లాభాలు గడిస్తారు. వినియెగదారులతో సౌమ్యంగా మెలగాలి. మనస్సుకు నచ్చిన విషయాల్లో సర్దుకుపోయేందుకు యత్నించండి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులుకు బాధ్యత నుంచి విముక్తి, హోదా పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాలు, తాత్కాలిక ఉద్యోగంలో స్థిరపడతారు. పారిశ్రామికవేత్తలు, ఇసుక కాంట్రాక్టర్లుకు అభ్యంతరాలు, జరిమానాలు తప్పవు, సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. ఆర్థిక స్థితి ఫర్వాలేదనిపిస్తుంది. స్తోమతకు మించిన వ్యయాన్ని అధిగమిస్తారు.
 



 



 

రంజాన్, ఇఫ్తార్ విందుల ప్రత్యేకత ఏమిటో తెలుసా..!?




మహమ్మదీయుల క్యాలెండర్‌లోని తొమ్మిదో నెలలో "రంజాన్ పండుగ" వస్తుంది. మన క్యాలెండర్‌లో లాగా వారి క్యాలెండర్‌లోని నెలల్లో 30, 31 రోజులు ఉండవు. కేవలం 28 రోజులు మాత్రమే ఉంటాయి. అమావాస్య తర్వాత చంద్రదర్శనం నుంచి వారికి నెలా మొదలవుతుంది. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు. ఈ సందర్భంగా వారు ఖీర్ (పాయసం), బిరియానీ మామిడితో స్వీట్లు తదితరాలు చేసుకుని భుజిస్తారు.


ఈ ఉపవాసాల సమయంలో మహమ్మదీయులు ఇచ్చే విందునే "రంజాన్ విందు" అని పిలుస్తారు. రంజాన్ పండుగ నాడు ఇచ్చే విందుకు, రంజాన్ మాసంలో ఇచ్చే విందుకు మధ్య చాలా తేడాలు ఉన్నాయంటారు ముస్లిం సోదరులు. రంజాన్ నెల చివరి పది రోజుల్లో పవిత్ర గ్రంధం ఖురాన్ భూమికి చేరిందని ముస్లింల నమ్మకం.
సంవత్సరమంతటా ఏ దానాలు, చేయకపోయినా, ఉపవాసాలు ఉండపోయినా రంజాన్ నెలలో మాత్రం ముస్లిం సోదరులు తప్పకుండా దానధర్మాలు చేస్తారు. అనారోగ్యం కలిగిన వారు, వృద్ధులు, పిల్లలు తప్ప అందరూ ఈ రోజాలు (ఉపవాసాల)ను తప్పక పాటిస్తారు.




రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా' రోజా' ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే 'రోజా ' కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని' సహర్' అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ' ఇఫ్తార్' అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు. 



ఉపవాసదీక్ష పాటించేవారు అబద్దం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే. దీనిని ఖురాన్ 'తఖ్వా' అని అంటుంది.


Sunday 25 June 2017

ఆషాఢ మాసంలో పెళ్ళిళ్లు ఎందుకు చేసుకోరు..?

 

 

ఆషాఢ మాసంలో అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉందని పండితులు చెబుతారు. హిందువులు అవసరమైతే పెళ్లిని మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ ఆషాఢ మాసంలో మాత్రం పెళ్లి చెయ్య‌రు. అలాగే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది.

 

* ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదు కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.
* అసలు ఆషాఢంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. దీనివల్ల వాళ్లకు పెళ్లి కార్యక్రమాలు చేయడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే ఆషాఢ మాసంలో వివాహాలు నిర్వహించరు.
* ఉత్తరాయణ, దక్షిణాయణ కథల ప్రకారం ఆషాడ మాసం సమయంలో దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశీస్సులు అందవనే నమ్మకంతో ఇలా ఆషాఢంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెబుతారు.
* అలాగే సౌత్ ఇండియాలో ఆషాఢ మాసం అంటే ఎలాంటి పంట చేతిలో ఉండదు. పెళ్లి చేయడానికి అవసరమయ్యే డబ్బులు ఉండక ఇలా సంప్రదాయం పేరుతో ఆషాఢంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని పండితులు చెబుతున్నారు. 
 
* పూర్వకాలంలో పెళ్లి అంటే ఎక్కువ ఖాళీ ప్రదేశంలో పెద్దపెద్ద పరదాలు కట్టి నిర్వహించేవాళ్లు. ఆషాఢ మాసంలో గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గాలి తీవ్రతకు పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే పెళ్లి వంటకాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైర్లు కట్ అవడం, హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల వల్ల ఆషాఢంలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించకపోవడం మంచిదని పెద్దవాళ్లు ఈ నిర్ణయానికొచ్చారు.
* ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఆషాఢమాసం వచ్చిందంటే కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పెళ్లికూతుళ్లను పుట్టింటికి పంపిస్తారు.
* కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాఢమాసంలో విడివిడిగా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాఢ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సమ‌యంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.
* ఎండాకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైనది. అలాగే ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం ఆసుపత్రుల్లో మంచి ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లట.
* ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆషాఢం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ క్లైమేట్లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట.

 

Saturday 24 June 2017

పూరి జగన్నాధుడు






పూరి బంగాళాఖాతం తీరములో ఉన్న ఒక పట్టణం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. జగన్నాధాలయం చుట్టూ నగరం నిర్మాణం జరిగివున్నది.

ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసలకోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను, పొంగి పారే నదుల్ని దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు యాత్రాగమనాభిలాషులయి వస్తుండేవారు. కాని ఇప్పుడా శ్రమేం అక్కరలేదు. దేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అనేక పురాణాల్లో పుస్తకాల్లో మత గ్రంధాల్లో ఈ దేవాలయం యొక్క, ఇందున్న శ్రీ జగన్నాధస్వామి మహత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్టించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది.

ఇందు ఆలయం ప్రతిష్టించబడిన విగ్రహాలు అంతకు ముందు నుండే ఉన్నాయి ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలు పెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరుచుకుని ఉంటాడనే భావంతో కనుక్కోవటానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిధిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతీ, లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికి వివాహం కూడా అయింది. కొంత కాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుని ఆరాధించే విశేషం కనుగొన్నాడు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలోచేరి భగవానుని చూసేటప్పటికి ఇన్నేళ్ళ తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్పురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగిలించి పరారయి పూరీ చేరాడు.

తరువాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించటానికి విశ్వావసు కూడా వొప్పుకొన్నాడు. కాని స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని ఆనతిచ్చాడు. విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తనంత తానుగా రాజ సమ్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు వొప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తను తెరువమనేంతవరుకు తెరిచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి. అందుకు వొప్పుకున్నారు.

కొన్నాళ్ళ తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి రాణి గుండీచ ఓర్పు వహించలేక పోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు. ఎలా వున్నాడు చూడాలనే ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలున తలుపు తీసింది. శిల్పి అదృశ్యుడయ్యాడు. అసంపూర్తిగా వదిలివేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు అవే:

అయితే దీనిని గురించి, వీని ప్రభావం గురించి అనేక రకాలయిన కథలున్నాయి. ఆ సంగతి యాత్రికులు స్వయంగా విని ఆనందించే భాగ్యం వారికే వదిలివేస్తున్నాం.

ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు. మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొంతమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావతారల్లోని కృష్ణుని ఆవతారమునకు మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాలన్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్ధకంగా ఉంటుంది కూడా.

అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.

విధిగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది.  కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి.  విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని




విశ్వాసం
  • పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గానీ, లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
  • రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో.. ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
  • ఇంకా నేతితో ప్రతిరోజూ దీపమెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి, ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది.  కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి.  విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని చల్లగా చూడటం ప్రారంభిస్తారు.
ఆలయ నిర్మాణ విశేషాలు:

ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జండా ఉంటుంది. జండామీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్నిమైళ్ళ దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది.
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది.  కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి.  విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని చల్లగా చూడటం ప్రారంభిస్తారు.
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది.  కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి.  విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని చల్లగా చూడటం ప్రారంభిస్తారు.

నవ కళేబరోత్సవం అంటే...
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.

 

నవ కళేబరోత్సవం అంటే...
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.

రథ నిర్మాణం

రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా 
ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేద
పండితులు శాంతి నిర్వహించాక.... జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను 
 పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల
 కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో
 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని 
బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. 
సుభద్రాదేవి రథం దేవదళన్‌. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పు భాగంలోని సింహ
 ద్వారం దగ్గర నిలబెడతారు
. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.


నూతనవిగ్రహాల ప్రతిష్ట….నవకళేబరోత్సవం
జగన్నాథ విగ్రహాల తయారీకి, రథాల నిర్మాణానికి ఒక 

ప్రత్యేక విధానముంది. ప్రతి పన్నెండేళ్ళ నుంచి పందొమ్మిదేళ్ళ

 కొకసారి ఏ సంవత్సరంలో అయితే ఆషాఢ మాసం రెండు సార్లు 

వస్తుందో (అధిక ఆషాఢం), ఆ సంవత్సరం నవకళేబరోత్సవం పేరుతో విగ్రహాలు మారుస్తారు. ప్రత్యేక లక్షణాలు కలిగిన వేపమాను

ను విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. అటువంటి ప్రత్యేక వేపమానును ”దారుబ్రహ్మ” అని పిలుస్తారు. ఆగమ జ్యోతిష్య గ్రహగతుల లెక్కల అనుసారం పాత మూర్తులను ఖననం 

 చేసి వాటి స్థానే కొత్తవి చేర్చడం జరుగుతుంది. కాని జగన్నాథుని 


నాభి బ్రహ్మం మాత్రం పాత విగ్రహ ం నుంచి కొత్త విగ్రహానికి అమర్చబడుతుంది. విష్ణు పురాణానుసారం విష్ణువు నాభి 

నుంచి బ్రహ్మ పుడతాడు (ఆవిర్భవిస్తాడు). అందుకే విగ్రహాలు 

మార్చినా, జగన్నాథుని నాభి భాగాన్ని అలాగే ఉంచుతారు. ఆదివాసీ వంశస్థులైన ‘దైతపతులు’ ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటారు. దైతపతులే కొత్త దేవతా మూర్తులకు ప్రాణ

 ప్రతిష్ఠ గావిస్తారు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత

 ప్రపంచ 

ప్రఖ్యాత రథ యాత్రను నిర్వహిస్తారు.


నేత్రోత్సవం- చెరా పహారా
 రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. 
యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు 
ప్రజలకు
 నవయవ్వన దర్శనం (జులై 17) లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు 
చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం 
మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక 
భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. 
ఈ ఉత్సవాన్ని 'పహండీ' అంటారు. ఆ దశలో కులమత
 భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన 
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా...
 'ఇలపై
 నడిచే విష్ణువు'గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు 
పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే 'చెరా పహారా' అంటారు.

ఘోషయాత్ర

రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర 
ఆ సమయంలో స్వామిని 'పతితపావనుడు' అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా 
 రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయజయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక, ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు
 పొద్దున మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి 
అక్కడ ఏడురోజుల పాటూ ఉంటాడు. ఐదోరోజున ఓ ఆసక్తికరమైన 
విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతోపాటూ
 తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి, గుండిచా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి.. పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు.
 ఆ రోజును 'హీరాపంచమి' అంటారు. వారంపాటూ గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని 'బహుదాయాత్ర' అంటారు . జగన్నాథుడు మాత్రం దారిలో 'అర్థాసని' 
('మౌసీ మా'గా ప్రసిద్ధి) గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు, ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో (సునాబెష) అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ, జగన్నాథుడి రాకతో కొత్తకళ సంతరించుకుంటుంది.



రధయాత్ర:



పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం
 ఆషాడ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని 
చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
 ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర 
యాత్రగ పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి 
మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో 
ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.


ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్ధం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్ సముద్ర తీరంలో ఉన్నది. ఇంద్రద్యుమ్న తీర్ధం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.





సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371