Saturday 24 June 2017

పూరి జగన్నాధుడు






పూరి బంగాళాఖాతం తీరములో ఉన్న ఒక పట్టణం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. జగన్నాధాలయం చుట్టూ నగరం నిర్మాణం జరిగివున్నది.

ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసలకోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను, పొంగి పారే నదుల్ని దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు యాత్రాగమనాభిలాషులయి వస్తుండేవారు. కాని ఇప్పుడా శ్రమేం అక్కరలేదు. దేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అనేక పురాణాల్లో పుస్తకాల్లో మత గ్రంధాల్లో ఈ దేవాలయం యొక్క, ఇందున్న శ్రీ జగన్నాధస్వామి మహత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్టించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది.

ఇందు ఆలయం ప్రతిష్టించబడిన విగ్రహాలు అంతకు ముందు నుండే ఉన్నాయి ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలు పెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరుచుకుని ఉంటాడనే భావంతో కనుక్కోవటానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిధిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతీ, లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికి వివాహం కూడా అయింది. కొంత కాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుని ఆరాధించే విశేషం కనుగొన్నాడు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలోచేరి భగవానుని చూసేటప్పటికి ఇన్నేళ్ళ తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్పురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగిలించి పరారయి పూరీ చేరాడు.

తరువాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించటానికి విశ్వావసు కూడా వొప్పుకొన్నాడు. కాని స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని ఆనతిచ్చాడు. విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తనంత తానుగా రాజ సమ్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు వొప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తను తెరువమనేంతవరుకు తెరిచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి. అందుకు వొప్పుకున్నారు.

కొన్నాళ్ళ తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి రాణి గుండీచ ఓర్పు వహించలేక పోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు. ఎలా వున్నాడు చూడాలనే ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలున తలుపు తీసింది. శిల్పి అదృశ్యుడయ్యాడు. అసంపూర్తిగా వదిలివేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు అవే:

అయితే దీనిని గురించి, వీని ప్రభావం గురించి అనేక రకాలయిన కథలున్నాయి. ఆ సంగతి యాత్రికులు స్వయంగా విని ఆనందించే భాగ్యం వారికే వదిలివేస్తున్నాం.

ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు. మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొంతమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావతారల్లోని కృష్ణుని ఆవతారమునకు మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాలన్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్ధకంగా ఉంటుంది కూడా.

అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.

విధిగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది.  కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి.  విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని




విశ్వాసం
  • పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గానీ, లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
  • రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో.. ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
  • ఇంకా నేతితో ప్రతిరోజూ దీపమెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి, ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది.  కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి.  విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని చల్లగా చూడటం ప్రారంభిస్తారు.
ఆలయ నిర్మాణ విశేషాలు:

ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జండా ఉంటుంది. జండామీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్నిమైళ్ళ దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది.
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది.  కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి.  విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని చల్లగా చూడటం ప్రారంభిస్తారు.
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.
కొత్త విగ్రహాలు ఎందుకు?
జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సుదీర్థమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఏ ఏడాది అయితే నవ కళేబరోత్సవం నిర్వహించాల్సి వుందంటే, అంతకు ముందు 65 రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయి. వంశ పారంపర్యంగా ఈ విధిని నిర్వహిస్తున్న బ్రాహ్మణులు, విశ్వకర్మల బృందం ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తూ దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేసే చక్క కోసం అన్వేషణ ప్రారంభిస్తుంది. మూడు విగ్రహాలలో ఒక్కో విగ్రహాన్ని ఒక్కోరకం చెక్కతో తయారు చేయాలి. ఆ చెక్కను సేకరించే చెట్టు కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. అలాంటి లక్షణాలున్న వందలాది చెట్లను అన్వేషించి, చివరకు ఒక్కో విగ్రహం తయారీకి ఒక్కోచెట్టును ఎంపిక చేసుకుని, ఆ చెట్టు కనిపించిన ప్రదేశంలోనే విగ్రహాలను చెక్కుతారు.
విగ్రహాలు చెక్కడం పెద్ద ప్రక్రియ
విగ్రహాలను చెక్కే దారు (వేప) వృక్షాలను ఎంపిక చేసిన అనంతరం బ్రాహ్మణులు (దైతాధిపతులు), విశ్వకర్మలు ఆయా చెట్ల దగ్గరే తాటాకు కుటీరాలు వేసుకుని విగ్రహాలు చెక్కడానికి ఉపక్రమిస్తారు. ఇక్కడ మొదట మూడు రోజులపాటు యజ్ఞం చేసి విగ్రహాలు చెక్కడం ప్రారంభిస్తారు. బంగారు, వెండి గొడ్డళ్ళను ఆయా చెట్లకు తాకించిన అనంతరం ఇనుప గొడ్డలితో చెట్లను కూల్చి అందులోంచి అవసరమైన కలపను తీసుకుని మిగతా కలపను పాతిపెట్టేస్తారు. ఆ కలపను చింత, పనస, రావి కలపతో తయారు చేసిన బండిలో పూరి వరకు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో తరలిస్తారు. పూరి దేవాలయంలోని కైవల్య మందిరానికి కలపను తరలిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథ యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం ప్రారంభిస్తారు. విగ్రహాల తయారీ, రంగులు అద్దడం పూర్తయిన తర్వాత అసలు ప్రక్రియ వుంటుంది. అదే నాలుగు విగ్రహాల నాభి స్థానంలో ‘బ్రహ్మ పదార్ధం’ వుంచడం. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ.
ఏమిటీ బ్రహ్మ పదార్థం?
అసలు బ్రహ్మపదార్థం అంటే ఏమిటో, ఎలా వుంటుందో ఇంతవరకూ ఎవరూ చూసిన దాఖలాలు లేవు. ఆనాదిగా ఈ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాల నాభిలో ఉంచే ప్రక్రియ చాలా రహస్యంగా జరుగుతూ వస్తోంది.  కృష్ణుడి పుట్టిన రోజుగా భావించే కృష్ణ చతుర్దశి నాడు ఈ ‘బ్రహ్మ పదార్ధం’ మార్పిడి పాత విగ్రహాల్లోంచి నుంచి కొత్త విగ్రహంల్లోకి జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీ మందిరంలో ఈ మార్పిడి జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం, నియమ నిష్టలతో కూడుకున్నది. ఈ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు దేవాలయం మొత్తం శోధించి దేవాలయంలో ఎవరూ లేకుండా చూస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల నూతన విగ్రహాలను ప్రస్తుతం పూజలు అందుకుంటున్న పాత విగ్రహాల ముందు వుంచుతారు. ‘బ్రహ్మ పదార్ధం’ మార్చే అవకాశం దక్కే నలుగురు దైతాధిపతుల కళ్ళకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. గర్భగుడిలో కటిక చీకటిగా వుండేలా చేసి వీరిని గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. ఈ సమయంలో పూరి పట్టణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. కళ్ళ గంతలతో గర్భగుడిలోకి వెళ్ళిన దైతాధిపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభి స్థానాల్లో వున్న బ్రహ్మ పదార్ధాన్ని చూసి తీసి, కొత్త విగ్రహాల నాభి స్థానాల్లో వుంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతా మూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు భావిస్తారు.
రథ యాత్రకు సన్నాహాలు
నవ కళేబరోత్సవం పూర్తికాగానే పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేసి కర్మకాండలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయంలో వివిధ ఉత్సవాలు జరుగుతాయి. రథయాత్రకు రెండు రోజుల ముందు కొత్త విగ్రహాల నేత్రోత్సవం జరుగుతుంది. మర్నాడు నవయవ్వన దర్శనం జరపుతారు. ఈ ఏడాది కొత్త విగ్రహాలతో జగన్నాథ రథయాత్ర జులై 18వ తేదీన మొదలవుతుంది. ఈ రథయాత్ర కోసం మూడు కొత్త రథాలను కూడా తయారు చేస్తారు. పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి తాళ్ళను లాగడంతో రథ యాత్ర మొదలవుతుంది. జగన్నాథ దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న గుడించా ఆలయానికి రథ యాత్ర సాగుతుంది. మూడు కిలోమీటర్ల దూరం రథాలు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. గుడించా ఆలయానికి చేరి అక్కడ వారం రోజులపాటు అతిథ్యం స్వీకరించిన అనంతరం విగ్రహాలు మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి జగన్నాథ దేవాలయానికి చేరుకుంటాయి.  విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో ఈ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. రత్న సింహాసనం మీద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు ఎప్పటిలాగే తమ పెద్దపెద్ద కళ్ళతో ప్రపంచాన్ని చల్లగా చూడటం ప్రారంభిస్తారు.

నవ కళేబరోత్సవం అంటే...
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.

 

నవ కళేబరోత్సవం అంటే...
పూరి జగన్నాథుడితోపాటు బలభద్ర, సుభధ్రల విగ్రహాలు చెక్క విగ్రహాలనే విషయం తెలిసిందే.  ఈ విగ్రహాలనకు కొంత కాల వ్యవధి తర్వాత తొలగించి కొత్త విగ్రహాలను తయారు చేసి దేవాలయంలో అమరుస్తారు. ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారనేది వుండదు.. అధిక ఆషాఢ మాసంలో ఈ వేడుక జరుగుతుంది. అంటే 8, 11, 19 సంవత్సరాలు... ఇలా అధిక ఆషాఢమాసం రావడాన్ని పరిగణనలోకి తీసుకుని నవ కళేబరోత్సవం జరుపుతారు. గత శతాబ్దంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవత్సరాల్లో నవ కళేబరోత్సవం జరిగింది. ఈ కొత్త శతాబ్దంలో జరుగుతున్న మొట్టమొదటి నవ కళేబరోత్సవం ఇది. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కొత్త చెక్క విగ్రహాలను తయారు చేయడంతోపాటు ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకూ ఎవరూ దర్శించని ‘బ్రహ్మ పదార్ధం’ అనే పదార్థాన్ని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్ధాన్ని విగ్రహంలో ప్రతిష్ఠించడమే నవ కళేబరోత్సవం.

రథ నిర్మాణం

రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా 
ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేద
పండితులు శాంతి నిర్వహించాక.... జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను 
 పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల
 కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో
 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని 
బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. 
సుభద్రాదేవి రథం దేవదళన్‌. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పు భాగంలోని సింహ
 ద్వారం దగ్గర నిలబెడతారు
. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.


నూతనవిగ్రహాల ప్రతిష్ట….నవకళేబరోత్సవం
జగన్నాథ విగ్రహాల తయారీకి, రథాల నిర్మాణానికి ఒక 

ప్రత్యేక విధానముంది. ప్రతి పన్నెండేళ్ళ నుంచి పందొమ్మిదేళ్ళ

 కొకసారి ఏ సంవత్సరంలో అయితే ఆషాఢ మాసం రెండు సార్లు 

వస్తుందో (అధిక ఆషాఢం), ఆ సంవత్సరం నవకళేబరోత్సవం పేరుతో విగ్రహాలు మారుస్తారు. ప్రత్యేక లక్షణాలు కలిగిన వేపమాను

ను విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. అటువంటి ప్రత్యేక వేపమానును ”దారుబ్రహ్మ” అని పిలుస్తారు. ఆగమ జ్యోతిష్య గ్రహగతుల లెక్కల అనుసారం పాత మూర్తులను ఖననం 

 చేసి వాటి స్థానే కొత్తవి చేర్చడం జరుగుతుంది. కాని జగన్నాథుని 


నాభి బ్రహ్మం మాత్రం పాత విగ్రహ ం నుంచి కొత్త విగ్రహానికి అమర్చబడుతుంది. విష్ణు పురాణానుసారం విష్ణువు నాభి 

నుంచి బ్రహ్మ పుడతాడు (ఆవిర్భవిస్తాడు). అందుకే విగ్రహాలు 

మార్చినా, జగన్నాథుని నాభి భాగాన్ని అలాగే ఉంచుతారు. ఆదివాసీ వంశస్థులైన ‘దైతపతులు’ ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటారు. దైతపతులే కొత్త దేవతా మూర్తులకు ప్రాణ

 ప్రతిష్ఠ గావిస్తారు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత

 ప్రపంచ 

ప్రఖ్యాత రథ యాత్రను నిర్వహిస్తారు.


నేత్రోత్సవం- చెరా పహారా
 రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. 
యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు 
ప్రజలకు
 నవయవ్వన దర్శనం (జులై 17) లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు 
చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం 
మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక 
భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. 
ఈ ఉత్సవాన్ని 'పహండీ' అంటారు. ఆ దశలో కులమత
 భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన 
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా...
 'ఇలపై
 నడిచే విష్ణువు'గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు 
పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే 'చెరా పహారా' అంటారు.

ఘోషయాత్ర

రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర 
ఆ సమయంలో స్వామిని 'పతితపావనుడు' అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా 
 రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయజయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక, ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు
 పొద్దున మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి 
అక్కడ ఏడురోజుల పాటూ ఉంటాడు. ఐదోరోజున ఓ ఆసక్తికరమైన 
విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతోపాటూ
 తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి, గుండిచా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి.. పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు.
 ఆ రోజును 'హీరాపంచమి' అంటారు. వారంపాటూ గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని 'బహుదాయాత్ర' అంటారు . జగన్నాథుడు మాత్రం దారిలో 'అర్థాసని' 
('మౌసీ మా'గా ప్రసిద్ధి) గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు, ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో (సునాబెష) అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ, జగన్నాథుడి రాకతో కొత్తకళ సంతరించుకుంటుంది.



రధయాత్ర:



పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం
 ఆషాడ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని 
చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
 ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర 
యాత్రగ పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి 
మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో 
ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.


ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్ధం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్ సముద్ర తీరంలో ఉన్నది. ఇంద్రద్యుమ్న తీర్ధం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.





సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371






No comments:

Post a Comment