Thursday 22 June 2017

ఈరోజు క్షేమం

శుక్రవారం నాడు అమావాస్య వచినప్పుడు చెయ్యాల్సిన తంత్రం

సాయంత్రం సంధ్యవేళ దేవుని గదిలో కొంత మేర శుబ్రపరచి అష్టదళపద్మాన్ని కాని ఆరు నక్షత్రాల ముగ్గుగాని వేసి దానిలోకి అమ్మవారిని ఆహ్వానించాలి.పక్కనే ఒక పళ్ళెం లో కొబ్బరికాయ కొట్టి ఆ పచ్చి కొబ్బరి చిప్పలలో ఆవు నెయ్యి తో కొంచం తేనె కలిపి దీపాలు వెలిగించాలి. ఈ తంత్రాన్ని అమావాస్య ఘడియలు దాటకుండా చెయ్యాలి.లక్ష్మి కారకం మరియు క్షేమకారకం.

శుభమస్తు.

No comments:

Post a Comment