Sunday 16 October 2016

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని అంతు పట్టని రహస్యాలు, వింతలు




వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని అంతు పట్టని రహస్యాలు, వింతలు






భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని అంతు పట్టని రహస్యాలు, వింతలు ఉన్నాయి. ఈ గుడి తంజావూరులోని ఉండగా దీని పేరు బృహదీశ్వరాలయం.
  1. ఈ ఆలయం 13 అంతస్థులు కట్టడానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది.
  2. 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం.
  3. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం.
 4.శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది
     పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు ఉంటుంది.


5. ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.
  1. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడి విశేషం
  2. 13 అంతస్థుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటమనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
  3. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని కట్టారు.
  4. ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము.
  5. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికీ తీసుకెళ్లటమనేది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.
  6. ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మి. మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు ఇప్పటికీ మిస్టరీనే.
  7. ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు మూసేశారు.
13.వేయి సంవత్సరాల గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది.

14.ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.





No comments:

Post a Comment