Friday 26 January 2024

అయోధ్యలో బాల రాములు వారు నీ ఎందుకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు, సీత రాముల వారు నీ ఎందుకు చేయలేదు?

 


జవాబు :

1. సముద్రగుప్త, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CE కు ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉంది, అప్పుడే రామ్ లాల్ల అని 5-6 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారు. 

2.  కాల క్రమేణా గుడి ఆక్రమణలు జరిగినా , తరువాత కాలం లో  అక్కడే అయోధ్య లో భూమి తవ్వకాలు చేస్తే అదే బాల రాముని మూర్తి బయట పడింది. 

అంటే దాని అర్దం , ఇది మన చరిత్ర కదా !!!

3. మనం మళ్ళీ అదే స్థలంలో  ఆలయం పునః నిర్మిస్తున్నాం  కదా రాములు వారు కోసం, అప్పుడు ఎవరు కి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి , మన చరిత్ర నీ పరిగణలోకి  తీసుకొని అదే బాల రాములు వారికి కదా చేయాలి !!!

బాల రాములు వారు వయసు 5-8 సంవత్సరాలు ఉండే  మూర్తి నీ చెక్కారు.

4. అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భ గుడి లో బాల రాములు వారు ఉన్నారు,

ఇంకా 2 అంతస్తులు ఉన్నాయి కదా గుడి పూర్తి గా నిర్మాణం అయ్యాకా సీత రాముల లక్ష్మణ హనుమ స్వామి తో సహా ప్రతిష్ఠ జరుగుతుంది.

అలాగే మాత కౌసల్య దేవి కి కూడా ఆలయంలో పూజలు చేస్తారు.

జై శ్రీరామ్

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

No comments:

Post a Comment