Wednesday 28 December 2016

కుంకుమార్చన ప్రాముఖ్యత



అమ్మవారి  లేదా ఏ ఇతర భగవత్ రూపాన్ని నామాలతో జపిస్తూ కుంకుమను సమర్పించడం కుంకుమార్చన.
ఇది కేవలం కుంకుమను చరణాలకి సమర్పించడం, లేదా చరనాలనుంది శిరస్సు వరకు సమర్పించడం  లేదా కుంకుమను నీరు లేదా పన్నీరు లో కలిపి అభిషేకించడం చేస్తారు.

ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది.ఆ ప్రకాశాన్నుండి శక్తి తత్వం ఉత్పన్నం ఔతుంది. కుంకుమ లో శక్తి తత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది.కుంకుమతో  అర్చన దేవత విగ్రాహాలకి చేసినప్పుడు ఆ విగ్రహాలలో ఉండే స్థితి శక్తి ఎరుపు రంగు ప్రకాశంతో జాగ్రుతమౌతుంది. గ్రాహక శక్తి వలన కుంకుమ ఆశక్తి ని గ్రహించి నిలుపుకుంటుంది.మనం ఆ అర్చించిన కుమ్కుమని బొట్టుగా ధరించినప్పుడు అందులోని భగవత్ శక్తి  మనకి లభిస్తుంది.

No comments:

Post a Comment