Tuesday 28 June 2016

సంతానం కోసం

సంతానం కోసం 






సంతానం కోసం దీక్ష తో పారాయణం చేయాలి
రామాయణం ,శ్రీ కృష్ణ భాగవతం ,దత్త చరిత్ర,హరివంశ పారాయణం 

సంతానం కోసం దానం
వెలగ పండు / కర్జురం దానం ఇవాలి.
సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే మంచి పిల్లలు పుడతారు. కొత్త కంచు పాత్ర లో నాటు ఆవు పాలు తేచి తోడు పెట్టి(పెరుగు తీయగా వుంటుంది) వేదం చదువుకునే వృధ దంపతులకి /గురువు గురు పత్ని కి / బ్రాహ్మణ / దంపతులకి (కులం తో పని లేదు ). సత్సంతానం కలుగుతుoన్ధి.

సంతానం కోసం వ్రతం

సంతాన గోపాలస్వామి వ్రతం
పుత్రదయి ఏకాదశి- శ్రావణ సుధా ఏకాదశి/పుష్య సుధా ఏకాదశి నుంచి మొదలు పెట్టి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేస్తే సంవత్సరం లోపులో సంతానం కలుగుతుంది.
 
సంతానం కోసం మంత్రం
సంతాన గోపాలస్వామి మంత్రం
లలితసహస్రనామలు
గర్బరక్షంబిక మంత్రం
చదువుకుంటూ ఆవు వెన్న నయివేద్యం పెట్టి భార్య భర్త ఇదరు తినాలి.


సంతానం కోసం స్నానం
సర్ప సూక్తం చదువుకుంటూ - నాగ ప్రతిష్ట శ్రీశైలం/ రామేశ్వరం లో చేస్తే మంచిది.
సేతు స్నానం (రామ సేతు దగర స్నానం చేస్తే సంతన దోషాలు పోతాయి)
శివ లింగ ప్రతిష్ట.
పాడయిపోతున దేవాలయాలు/ జీర్ణం అయిపోతున దేవాలయాలు పునరుధరిస్తే (ధూపం, దీపం, నేయివేద్యం) అనేక దోషాలు పోతాయి .


నాగదోషం పోవడం కోసం
సర్ప సూక్తం పారాయణం చేయటం - కళ్యాణ స్థానం లో వున దోషం పోవటం కోసం
సప్తమ స్థానం లో/కి దోషం ఏర్పడడం వలన - ఎ జన్మలో నాగదోషం ఏర్పడుతుంది . పోవడానికి గరుడ ప్రదక్షిణ చేయలి.

గర్భం దాల్చిన తరువాత చదువుకోవలిసినవి

నిత్యం పాటించాల్సిన మంత్రాలూ : -

సంతాన గోపాలస్వామి మంత్రం
క్రీం అచ్చుత అనంత గోవింద

గర్బరక్షంబిక మంత్రం
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః ।
పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భ రక్షం కురుష్వా నః I


No comments:

Post a Comment