Friday 24 November 2017

మిత్ర సప్తమి





మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి,నంద సప్తామి జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.

శని వారానికి అధిపతి శనీశ్వరుడు.సప్తమి కి అధిపతి సూర్యుడు..వీరిద్దరూ తండ్రి కొడుకులు .వీరిద్దరికీ పడదు.కాని ఈరోజు రెండు కలిసి వచ్చాయి.బద్ధకం వదిలి మందకొడి జీవనాన్ని వదిలి ఆరోగ్యకరమైన వేగవంతమైన జీవన విధానానికి ఈ వ్రతాన్ని చేస్తారు.గోధుమ నూకతో చేసిన పాయసాన్ని సూర్యుడికి ప్రీతికరమైనది చేసి బ్రమ్హచారి బ్రామ్హడికి వాయనం ఇవ్వడం వలన ఎంతో క్షేమ్మాన్ని ఇస్తాడు.ఆదిత్య హృదయ౦ మరియు సూర్యాష్టకం పటించాలి.తమర పువ్వు లేదా ఎరుపు ఆరంజ్ రంగులో ఉండే పుష్పాలను సమర్పించాలి.దీని వలన వృత్తిలో పేరు ప్రతిష్ట ఏర్పడతాయి.

No comments:

Post a Comment