Thursday 23 February 2017

శివాలయానికి వెళ్ళే భక్తులు ముందుగా




శివాలయానికి వెళ్ళే భక్తులు ముందుగా నందీశ్వరుడిని పూజించి, ఆయనకు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. మహాశివరాత్రి నాడు నందీశ్వరుడికి, మహాదేవునికి జరిగే అభిషేకాలను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, శివసాయుజ్యము విశేష ఫలితాలు చేకూరుతాయి.


No comments:

Post a Comment