Friday 31 March 2017

చలివేంద్రం


ఎండా కాలం దాహార్తులకు జలదానం చెయ్యడం ఎంతో శ్రేష్టం పుణ్యప్రదం . జలదానం చైత్రమాసం నుండి నాలుగు మాసములు నిర్వహిస్తే పిత్రు దేవతలకు శాంతి చేకూరి  సకల అభీష్టములు  నెరవేరుతాయి. .చలివేంద్రం పెట్టినప్పుడు ఈ విదంగా ప్రార్ధించాలి.

"ప్రపేయం సర్వ సామాన్య భుతేభ్యః 
ప్రతిపాడితే ప్రదానాత్ పితరస్సర్వే
 త్రుప్త్యంతు చ పితామహః 
అనివార్య మితోదేయం
 జలం మాస చతుష్టయం"

No comments:

Post a Comment