Thursday 16 August 2018

జ్యోతిర్వైద్యం-పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

No automatic alt text available.




మానవశరీరంలో పక్షవాతం అనునది వాత దోషము వలన ఏర్పడు తీక్షణమైన వ్యాధి.శరారంలో రక్తప్రసరణ వ్యవస్థకు ఆటంకం కలుగడం వలన పక్షవాతం వస్తుంది...జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నరాలకి అధిపతి బుధుడు కాబట్టి ఈ వ్యాధి కారక గ్రహం బుధుడు.
దీంతో జ్యోతిష్యపరంగా నిత్యం విష్ణుసహస్రనామం చేస్తున్నవారికి పక్షవాతం రాకుండా ఆ కారక గ్రహం (బుధుడు) కాపాడుతాడని చెప్పవచ్చు.

No comments:

Post a Comment