Monday 29 June 2020

శ్రీ విధాత పీఠం తరఫున 108 రోజుల విశ్వశాంతి యజ్ఞం



కరోనా విష వ్యాధి covid19 నివారణకై 108 రోజుల విశ్వశాంతి యజ్ఞం, సంపూర్ణ శ్రీమద్రామాయణ పారాయణం శ్రీ విధాత పీఠం తరఫున గురు పౌర్ణమి నాడు ( జులై 5 ఆదివారం 2020) ప్రారంభించ తలపెట్టాము.

కావున ఈ విశ్వశాంతి మహా యజ్ఞం లో పాల్గొనదలచిన వారు మీ పేర్లను , గోత్రనామాలను వెంటనే పంపండి. వీలైనంత ఎక్కవ మంది ఈ మహా యజ్ఞం లో పాల్గొనేలా అందరికి షేర్ చేసి తెలియచేయండి. తద్వారా ఈ కరోనా విషవ్యాధిని తరిమికొడదాము . ఏ ఊరి వారైనా ఏ ప్రాంతం వారైనా తమ గోత్ర నామాలు ఇచ్చి ఈ మహా యజ్ఞం లో పాల్గొన వచ్చు
ఇతర వివరములకు 9666602371 ఫోన్ నెంబరు నందు సంప్రదించగలరు .

శ్రీ విధాత పీఠం
ఎల్ బి నగర్
హైదరాబాద్
ఫోన్ : 9666602371
మెయిల్ : vidhatha .an @ gmail.com

No comments:

Post a Comment