Monday 6 May 2019

శాస్త్రోక్తంగా చందనం అరగదీత సింహచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో...


ఈరోజు తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైం ది.
పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఈ రోజు మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.
వచ్చే నెల 7వ తేదిన చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామికి తొలి విడతగా మూడు మణుగుల(125 కిలోలు) చందనాన్ని సమర్పిస్తారు.
అందులోభాగంగా తొలుత బేడా మండపంలో తొలి చందనం చెక్కను ఉంచి పూజలు నిర్వహించారు.
తదుపరి శాస్త్రోక్తంగా చందనం అరగదీత ప్రారంభించారు.
https://youtu.be/68G3C8HrG4g

No comments:

Post a Comment